అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ ఆస్పత్రులను 287కు పెంచుతున్నట్లు ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. కోవిడ్ ప్రత్యేక ఆస్పత్రుల్లో వైద్యులు, మౌలిక సదుపాయాలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని సీఎం...
టాలీవుడ్: డైలాగ్ కింగ్ మోహన్ బాబు భక్తులందరికీ వినాయక పూజా విధానం 'వినాయక కథ' ద్వారా తెలియ చేసే ప్రయత్నం చేసారు. వినాయక చవితి సందర్భంగా వినాయక కథ అని ఒక ప్రత్యేక...
హైదరాబాద్: తెలంగాణలోని జలవిద్యుత్ లోపల చిక్కుకున్న తొమ్మిది మంది మృతదేహాలను రెస్క్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్తో తెలంగాణ సరిహద్దుకు సమీపంలో ఉన్న శ్రీశైలం జలవిద్యుత్ ప్లాంట్లోని అండర్ టన్నెల్ పవర్ హౌస్లోని...
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో పేదల సొంత ఇంటి కల నెరవేర్చడంలో భాగంగా గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని సీతానగరం బోటు యార్డు వద్ద గృహ నిర్మాణ సంస్థ నిర్మించిన ఒక మోడల్...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా ప్రవేశ పెట్టీన గ్రామ/వార్డు సచివాలయాల సేవలు ఐరాస దృష్టికి వచ్చాయి. దాదాపు ఏడాది క్రితం పక్షపాతం, మధ్యవర్తుల ప్రమేయం, అవినీతికి తావులేకుండా ప్రభుత్వ ప్రయోజనాలను అట్టడుగు స్థాయిలో...
విజయవాడ: భారతదేశ 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఆంధ్రప్రదేశ్లో శనివారం ఘనంగా నిర్వహించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆవిష్కరించారు. అనంతరం సాయుధ...
విజయవాడ: విజయవాడ స్వర్ణ పాలస్ కోవిడ్ సెంటర్ ల జరిగిన అగ్ని ప్రమాదం ఇప్పడు రాజకీయ రంగు పులుముకుంటుంది. తప్పు మీదంటే మీదని ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ తప్పు...
అమరావతి: ఏపీలో కొత్త పారిశ్రామిక విధానాన్ని, పారిశ్రామిక మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సోమవారం ఆవిష్కరించారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో ఈ నూతన పాలసీని విడుదల చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచనలకు...
విజయవాడ: ఈ రోజు తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో కోవిడ్ సెంటర్ గా ఉపయోగిస్తున్న హోటల్లో సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది కరోనావైరస్ రోగులు మరణించారు. ప్రమాదం జరిగిన సమయంలో హోటల్...
అమరావతి : ఆగష్టు 15వ తేదీన రాష్ట్ర స్థాయిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో కరోనా నిబంధనలను పాటిస్తూ ఘనంగా నిర్వహించేందుకు వీలుగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ...
Recent Comments