fbpx
Saturday, October 26, 2024
HomeSearch

కాంగ్రెస్ - search results

If you're not happy with the results, please do another search.

ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం ఆందోళనకరం

న్యూ ఢిల్లీ: రెండు వారాల క్రితం తన మెదడులోని గడ్డను తొలగించే శస్త్రచికిత్స కోసం మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. "అతని మూత్రపిండాలు ...

ఏఐసీసీ‌ చీఫ్‌గా మళ్ళీ కొనసాగనున్న సోనియా?

ఢిల్లీ : కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగాలని ఆ పార్టీ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. అద్యక్షురాలిగా కొనసాగకూడదని నిర్ణయించి లేఖను సమర్పించి అది సభలో చదివి అందరి ఆమోదం అయ్యాక మళ్ళీ కథలో...

అధ్యక్ష పదవికి సోనియా గాంధీ రాజీనామా

న్యూఢిల్లీ : ఏఐసీసీ అద్యక్షురాలు సోనియా గాంధీ ఊహించినదే చేశారు. గ‌త కొన్ని రోజులుగా వ‌స్తున్న ఊహాగానాల‌ను నిజం చేస్తూ ఏఐసీసీ అధ్యక్ష పదవికి ఆమె రాజీనామా చేశారు. సోమవారం జరిగిన కాంగ్రెస్‌...

వెంటిలేటర్ పై మాజీ రాష్ట్రపతి, బ్రెయిన్ సర్జరీ

న్యూ ఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన మెదడులోని గడ్డను తొలగించడానికి విజయవంతంగా శస్త్రచికిత్స చేయించుకున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. శస్త్రచికిత్సకు ముందు కోవిడ్-19 పాజిటివ్ గా తేలిన ముఖర్జీ, 84,...

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా పాజిటివ్

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ మధ్యాహ్నం మాట్లాడుతూ ప్రత్యేక పరీక్షల కోసం ఆసుపత్రి పర్యటనలో ఉన్నప్పుడు కరోనావైరస్ పరీక్షలో పాజిటివ్ గా తేలిందని చెప్పారు. 2012 మరియు 2017 మధ్య భారత...

అయోధ్య రామ మందిర భూమి పూజకు సర్వం సిద్ధం

న్యూ ఢిల్లీ: దశాబ్దాల గందరగోళ పరిస్థితుల తర్వాత కోట్ల మంది హిందువులు ఎదురుచూస్తున్న అయోధ్య రామ జన్మభూమి వివాదాస్పద స్థలంలో రాముడికి ఆలయం నేడు ప్రారంభమవుతుంది. ఆలయ పట్టణం ఆకుపచ్చ రంగులో వెలిగిపోయింది. భారీ...

కరోనా సోకిన పలువురు ప్రముఖులు

న్యూఢిల్లీ: కరోనా ఎవ్వరినీ వదిలి పెట్టడం లేదు. పేద, ధనిక లేదు, పెద్దా, చిన్నా లేదు, అందరిని సమానంగా కాటేస్తొంది. నిన్న యూపీ విద్యాశాఖ మంత్రి కరోనాతో చనిపోయారు. న్యూఢిల్లీ:కేంద్ర హోంశాఖ మంత్రి,బీజేపీ పెద్ద...

ఢిల్లీ ఆస్పత్రి నుంచి డిస్చార్జ్ అయిన సోనియా గాంధీ

న్యూ ఢిల్లీ: ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో గురువారం సాయంత్రం చేరిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఆదివారం మధ్యాహ్నం 1 గంటలకు డిశ్చార్జ్ చేశారు. ఆమె పరిస్థితి స్థిరంగా ఉందని...

తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం కడియంకి కరోనా పాజిటివ్

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగి పోతున్నాయి. మొత్తం రాష్ట్రంలో ఇప్పటికి దాదాపు కేసులు దాదాపు 50 వేలకు చేరబోతున్నాయి. ప్రతిరోజు రమారమి 1,500 వరకు కొత్త పాజిటివ్ కేసులు...

మూడు రాజధానులు అభివృద్ధికి ఆటంకం: శైలజానాథ్

అమరావతి: ఎప్పుడూ హాట్ టాపిక్స్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిని ఆంధ్ర ప్రదేశ్ లో మరో అంశం వేడి పుట్టిస్తోంది. అది మూడు రాజధానుల విషయం. ఏపీ ప్రభుత్వం తలబెట్టిన మూడు...
- Advertisment -

Most Popular

Recent Comments