అమరావతి: మహమ్మారి కరోనా వైరస్ నేపథ్యంలో తీవ్రంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థని తిరిగి గాడిలో పెట్టడం మరియు కొత్త పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం...
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో హిందూస్తాన్ షిప్యార్డ్ లిమిటెడ్ కాంప్లెక్స్లో భారీ క్రేన్ కూలి 11 మంది మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. లోడ్-పరీక్ష పరీక్షల సమయంలో క్రేన్ కూలిపోయింది.
వారిలో నలుగురు షిప్యార్డ్...
అమరావతి : ఏపీ లొ మూడు రాజధానుల అంశాన్ని ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకు వెళ్ళింది. ఈ నేపథ్యంలో సుదీర్ఘ వాదనలు, కోర్టు కేసులు, శాసనమండలిలో నాటకీయ పరిణామాల అనంతరం సీఆర్డీఏ...
హైదరాబాద్: కరోనా వల్ల, లాక్ డౌన్ వల్ల వచ్చిన ఖాళీ సమయాన్ని ఒక్కొక్కరు ఒక్కో రకంగా వాడుకుంటున్నారు. కొందరు ఇన్నిరోజులు చూడకుండా ఉండిపోయిన సినిమాలని, వెబ్ సిరీస్ లని చూస్తూ తమకి నచ్చిన...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి బహుళజాతి టెక్నాలజీ సంస్థ అమెజాన్ ఆసక్తి కనబరుస్తోంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) ప్రతినిధులు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డితో గురువారం వీడియో...
టాలీవుడ్: టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా బిజీ గా ఉన్న నటుడు బ్రహ్మాజీ. దాదాపు ఏ సినిమా చూసిన ఏదో ఒక క్యారెక్టర్ లో బ్రహ్మాజీ కనపడుతూ ఉంటాడు. ప్రస్తుతం...
అమరావతి: కరోనా వైరస్ సోకిన వారికి తక్షణ, మరియు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.
పెరుగుతున్న కేసుల అవసరాలకు అనుగుణంగా కోవిడ్కు ప్రత్యేకంగా...
హైదరాబాద్: పూరి జగన్నాథ్ దర్శకత్వం గురించి కొత్తగా చెప్పుకోవాల్సింది ఏంలేదు. దాదాపు ఇండస్ట్రీ లో ఉన్న అందరు పెద్ద హీరోలతో గొప్ప సినిమాలు తీసాడు. తీసిన సినిమాల్లో ఇండస్ట్రీ హిట్స్ కూడా ఉన్నాయి....
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొలువుతీరిన కొత్త మంత్రులకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ శాఖలను కేటాయించారు. మంత్రులు గా ప్రమాణ స్వీకారఒ చేసిన ఇద్దరు సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు శాఖలను కేటాయించారు. కొత్త...
అమరావతి: ఏపీ లో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా అమలాపురం మాజీ ఎంపీ డాక్టర్ పండుల రవీంద్రబాబు మరియు మైనార్టీ మహిళా నేత ఎం.జకియా ఖానమ్ లకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది.
తమ పేర్లను ఎమ్మెల్సీలకు...
Recent Comments