అమరావతి: వై.ఎస్. జగన్మోహన్రెడ్డి పేరు తొలగింపు!!!
విజయవాడ స్వరాజ్య మైదానంలో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ మహాశిల్పం పీఠంపై ఏర్పాటు చేసిన వై.ఎస్. జగన్మోహన్రెడ్డి పేరు తొలగింపు!
గత ప్రభుత్వ హయాంలో స్వరాజ్య మైదానంలో 125 అడుగుల...
అమరావతి: నా ప్రాణాలకు ముప్పు: జగన్ న్యాయ పోరాటం
వైసీపీ అధినేత మరియు మాజీ ముఖ్యమంత్రి జగన్ 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న తమ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా అందించేందుకు హైకోర్టులో పిటిషన్...
అమరావతి: కార్యకర్తలకు వైసీపీ అధినేత జగన్ భరోసా! అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నిశ్శబ్దంగా ఉన్న తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం తిరిగి తెరచుకుంది. బుధవారం, ఆ పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు...
అమరావతి: విషయం: వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని ఆయన వేసిన పిటిషన్పై విచారణ జరిగింది.
హైకోర్టు నిర్ణయం: ఈ కేసుపై తుది నిర్ణయం తీసుకోకుండా, మూడు...
అమరావతి: జగన్ కనీసం ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారు, అధికారం పోయిన తర్వాత ఉనికి కోసం వెంపర్లాడుతున్నారు. వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్...
న్యూఢిల్లీ: ఏపీ మాజీ సీఎం, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేస రాజధాని అయిన ఢిల్లీలో ధార్నా చేస్తున్నారు.
కాగా, ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం వచ్చినె 45 రోజులలోనే 30...
అమరావతి: ఆదివారం సాయంత్రం, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను కలిశారు.
ఈ భేటీ సందర్భంగా, జగన్ గవర్నర్ నజీర్కు రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా ఉన్నాయని, ఆ...
అమరావతి: ఏపీలో ఇప్పుడిప్పుడే జిల్లాల పునర్వ్యస్థీకరణ అంశం ఒక కొలిక్కి వస్తున్నట్లు కనిపిస్తోంది. రాబోయే వారం రోజుల్లో దీనికి సంబంధించి తుది నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే కొత్త జిల్లాలకు...
విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను ఇవాళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరియు అతని భార్య వైఎస్ భారతి పరామర్శించారు. ఈ రోజు సాయంత్రం రాజ్ భవన్కు చేరుకున్న...
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఇవాళ పీఆర్సీ నివేదికను కమిటీ అందించింది. ఏపీ సీఎస్ డాక్టర్ సమీర్ శర్మతో పాటు రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, ఆర్ధిక శాఖ...
Recent Comments