fbpx
Sunday, October 27, 2024
HomeSearch

టీడీపీ - search results

If you're not happy with the results, please do another search.

కేంద్రంలో చంద్రబాబుకు కీలక స్థానం.. కింగ్ మేకర్‌గా చంద్రబాబు

2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత, కేంద్రంతో పాటు ఏపీలో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు ఏర్పడటంతో, చంద్రబాబు కీలక నాయకుడిగా నిలిచారు. ఈ సారి బీజేపీ ఆశించినంత సీట్లు రాకపోవడంతో, కేంద్రంలో ఎన్డీఏ...

హిందూపురం మున్సిపాల్టీ: బాలకృష్ణ రాజకీయ నైపుణ్యానికి పరీక్ష

హిందూపురం మున్సిపాల్టీ: హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి, అలాగే బాలకృష్ణకు కొత్త రాజకీయ సవాలును తీసుకొచ్చాయి. వైసీపీ అధికారంలో లేనప్పటికీ, చైర్మన్ పదవి విషయంలో ఉన్న పరిస్థితులు తెలుగుదేశం పార్టీకి...

ఏపీలో అరాచక పాలన: సజ్జల విమర్శ

అమరావతి: ఏపీలో అరాచక పాలన: సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శ వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర ఆరోపణలు చేశారు. మంగళగిరి పోలీసులు తమకు పంపిన నోటీసులపై ఆయన...

ఇసుక, మద్యం – జోక్యంపై తమ్ముళ్లకు చంద్రబాబు వార్నింగ్

అమరావతి: ఇసుక, మద్యం జోక్యంపై తమ్ముళ్లకు చంద్రబాబు వార్నింగ్ కొందరు ఎమ్మెల్యేల వ్యవహారిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. వీరి వ్యవహారశైలి పార్టీకి చెడ్డపేరు తెస్తోందని భావిస్తున్నారు. ఉచిత ఇసుక...

చంద్రబాబు సంపద సృష్టి ప్రారంభమైందా?

చంద్రబాబు: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా వినిపించిన మాట “సంపద సృష్టి.” సూపర్ సిక్స్ పథకాన్ని అమలు చేసి సంపద సృష్టించి, అందరికీ పంచుతామని టీడీపీ నాయకులు అప్పట్లో చెప్పారు....

సజ్జల రామకృష్ణారెడ్డిపై లుకౌట్ నోటీసులు – ఏపీ డీజీపీ వెల్లడి

అమరావతి: సజ్జల రామకృష్ణారెడ్డిపై లుకౌట్ నోటీసులు - ఏపీ డీజీపీ వెల్లడి వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై లుకౌట్ నోటీసులు జారీ చేయబడ్డాయి, ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు నిర్ధారించారు....

చంద్రబాబుపై పవన్ ప్రశంసల వర్షం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన "పల్లె పండుగ" వారోత్సవాలు కంకిపాడు గ్రామంలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి,...

నామినేటెడ్ పదవులపై సర్దుబాటు.. చంద్రబాబు కసరత్తు

ఏపీ రాజకీయాల్లో నామినేటెడ్ పదవుల కేటాయింపులు తెగ గందరగోళంగా మారుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో ఈ విషయంపై ఆశావాహులు పెద్ద సంఖ్యలో ఉండడంతో అందరికీ పదవులు కేటాయించడం కష్టంగా మారింది.  ఎన్నికల...

రతన్ టాటా మృతి పై ప్రముఖుల ఘన నివాళి!

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ వ్యాపార దిగ్గజం రతన్ టాటా మృతి పట్ల ప్రముఖులందరూ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడంతోపాటూ.. తమ నివాళులు తెలియచేస్తున్నారు. వీళ్ళలో ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్...

హర్యానా, ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు లింకు పెట్టిన జగన్ ఏం ఆశిస్తున్నారు?

News Desk: హర్యానా ఎన్నికల ఫలితాల అనంతరం, వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ తన వ్యూహాలను మారుస్తున్నారా అన్న ప్రశ్నలు అందరిలో కలిగించాయి. బీజేపీ కంటే కాంగ్రెస్‌తో కలవడం...
- Advertisment -

Most Popular

Recent Comments