హైదరాబాద్ : హత్రాస్ లో జరిగిన హత్యాచార ఘటనకు నిరసనగా హైదరాబాద్ ట్యాంక్బండ్పై కాంగ్రెస్ నేతలు ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పలువురు...
హైదరాబాద్: కిషన్ రెడ్డి సవాల్: మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పై కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన ప్రక్షాళన ప్రాజెక్టు ముమ్మరంగా...
వాయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికల కోసం ఏఐసీసీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ ఈరోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వాయనాడ్తో పాటు రాయబరేలి...
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలంగాణలోని పదిమంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా కేసులు పెట్టిన నేపథ్యంలో తనకు బెదిరింపులు వస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంపేస్తామని హెచ్చరిస్తున్నారని, ఓ నేత తనను తీవ్రంగా...
తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటవుతున్న స్కిల్ యూనివర్సిటీకి అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ రూ.100 కోట్ల విరాళం అందజేశారు. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గౌతమ్ అదానీ స్వయంగా కలసి...
హైదరాబాద్: హైదరాబాద్లో గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళన - లాఠీఛార్జ్ ఉద్రిక్తత
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను రీషెడ్యూల్ చేయాలని డిమాండ్ చేస్తూ, హైదరాబాద్ అశోక్నగర్లో అభ్యర్థులు మళ్లీ ఆందోళనకు దిగారు. తమ డిమాండ్లకు మద్దతుగా ప్లకార్డులతో...
తెలంగాణ: దేశాభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర: రక్షణ మంత్రి
వికారాబాద్ జిల్లాలోని దామగూడం వద్ద నేవీ రాడార్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్...
తెలంగాణ రాష్ట్ర క్రికెటర్ మహ్మద్ సిరాజ్ తన అద్భుతమైన బౌలింగ్ ప్రతిభతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. టెస్ట్, వన్డే, టీ20 మ్యాచ్లు, ఐపీఎల్ మ్యాచ్లలో సిరాజ్ తనదైన శైలిలో...
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ వ్యాపార దిగ్గజం రతన్ టాటా మృతి పట్ల ప్రముఖులందరూ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడంతోపాటూ.. తమ నివాళులు తెలియచేస్తున్నారు. వీళ్ళలో ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్...
జాతీయం: భారతదేశ వ్యాపార దిగ్గజం రతన్ టాటా
దేశ అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యానికి అధినేతగా ఉన్న రతన్ టాటా, వినయపూర్వక జీవన శైలి, వ్యాపారంలో నైతికతకు కట్టుబడి ఉండడం, దాతృత్వం వంటి అంశాల...
Recent Comments