చంద్రబాబు: వైసీపీ అధినేత జగన్, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిలల మధ్య ఆస్తి వివాదం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. దీనిపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఘాటు...
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్పై బీజేపీ సీనియర్ నేత, మంత్రి సత్యకుమార్ యాదవ్ కేంద్రానికి ఫిర్యాదులు చేశారు. తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి జగన్పై తీవ్ర స్థాయిలో...
వైసీపీ అధినేత జగన్, తన తల్లి విజయమ్మ, సోదరి కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిలపై న్యాయపోరాటానికి దిగారు. ఈ వివాదంలో బెంగళూరులోని సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్లో షేర్ల విషయంలో మోసం...
వైసీపీ అధినేత జగన్, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మధ్య ఆస్తుల పంపకాలకు సంబంధించిన వివాదాలు తీరిపోతున్నాయని వార్తలు రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల బెంగళూరు పర్యటనలలో భాగంగా...
బడ్జెట్: ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే ప్రభుత్వం వచ్చే ఆదాయం, చేయనున్న వ్యయాన్ని అసెంబ్లీలో ప్రకటించాల్సి ఉంటుంది. కానీ ఈసారి ఏపీలో ప్రత్యేక పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం ఏప్రిల్ నుండి...
మూవీడెస్క్: తెలుగు సినిమాల్లో ఐకాన్ స్టార్గా ఉన్న అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు సంబంధించిన వివాదం తెలిసిందే.
ఏపీ ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిషోర్...
ఆంధ్రప్రదేశ్: విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతికి కూటమి సర్కారు భారీ షాక్ ఇచ్చింది.** ఒకే రోజు రెండు కీలక నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం, పీఠానికి కేటాయించిన భూముల రద్దు మరియు...
తిరుమల: తిరుమల శ్రీవారి పుణ్యక్షేత్రంలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన సహచరి దివ్వెల మాధురి తీసుకున్న ఫోటోషూట్ వ్యవహారం మరో మలుపు తీసుకుంది. తమ ప్రొటోకాల్ హక్కుల ప్రయోజనం తీసుకొని బ్రహ్మోత్సవాల...
అమరావతి: జగన్, షర్మిల ఆస్తుల వివాదం ముగింపు దశకు?
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మధ్య ఉన్న ఆస్తుల పంపకాలకు సంబంధించిన వివాదం చర్చనీయాంశంగా మారింది....
Recent Comments