వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్పై బీజేపీ సీనియర్ నేత, మంత్రి సత్యకుమార్ యాదవ్ కేంద్రానికి ఫిర్యాదులు చేశారు. తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి జగన్పై తీవ్ర స్థాయిలో...
వాయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికల కోసం ఏఐసీసీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ ఈరోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వాయనాడ్తో పాటు రాయబరేలి...
వైసీపీ అధినేత జగన్, తన తల్లి విజయమ్మ, సోదరి కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిలపై న్యాయపోరాటానికి దిగారు. ఈ వివాదంలో బెంగళూరులోని సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్లో షేర్ల విషయంలో మోసం...
ఆంధ్రప్రదేశ్: ఏపీలో మద్యం నాణ్యతను పెంపొందించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు దేశవ్యాప్తంగా దృష్టి ఆకర్షిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం తయారీ డిస్టిలరీలు, బాటిలింగ్ యూనిట్లు, మరియు బెవరేజెస్ కంపెనీలపై సీఐడీ విస్తృత...
వైసీపీ అధినేత జగన్, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మధ్య ఆస్తుల పంపకాలకు సంబంధించిన వివాదాలు తీరిపోతున్నాయని వార్తలు రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల బెంగళూరు పర్యటనలలో భాగంగా...
ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల మధ్య విభజన హామీల వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా తిరుమల వ్యవహారం ఇరు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతకు కారణంగా మారింది. ఈ వివాదంపై తెలంగాణ జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే...
అమరావతి: జగన్, షర్మిల ఆస్తుల వివాదం ముగింపు దశకు?
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మధ్య ఉన్న ఆస్తుల పంపకాలకు సంబంధించిన వివాదం చర్చనీయాంశంగా మారింది....
వైసీపీ నుంచి కీలక నాయకులు బయటకు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కృష్ణాజిల్లాకు చెందిన ఫైర్ బ్రాండ్ నాయకుడు జోగి రమేష్ కూడా ఈ జాబితాలో చేరుతున్నట్లు సమాచారం. ఆయన అనుచరులు సోషల్...
EVM :ఇండియాలో ఇటీవల ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ వినియోగంపై వివాదాలు చెలరేగిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఓడిన పార్టీ లీడర్లు అలాగే నేషనల్ లో కాంగ్రెస్ నేతలు సైతం EVM పై...
వయనాడ్ ఉపఎన్నిక: కేరళలోని వయనాడ్ లోక్ సభ ఉపఎన్నికలో బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించింది. ఈసారి బీజేపీ తరపున నవ్య హరిదాస్ బరిలో నిలవనున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ...
Recent Comments