fbpx
Saturday, October 26, 2024
HomeSearch

జగన్ - search results

If you're not happy with the results, please do another search.

రాష్ట్రంలో బొగ్గు కొరత రాకుండా చూడాలి: సీఎం జగన్!

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న విద్యుత్‌ పరిస్థితులపై ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ సమీక్ష జరిపారు. రాష్ట్రంలో బొగ్గు సరఫరా మరియు విద్యుత్‌ కొరత లేకుండా అమలు చేయాల్సిన ప్రణాళికలు మరియు...

విజయవాడ దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్‌!

విజయవాడ: ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. శరన్నవరాత్రి మహోత్సవాల్లో మూలానక్షత్రం సందర్భంగా మంగళవారం విజయవాడ కనకదుర్గమ్మకు రాష్ట్ర ప్రభుత్వం...

వ్యాక్సిన్ విషయమై ప్రధానికి లేఖ రాసిన సీఎం జగన్

అమరావతి: భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ‌ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ రోజు లేఖ రాశారు. రాష్ట్రంలో ప్రైవేట్‌ ఆస్పత్రుల కోసం కేటాయించిన కోవిడ్ వ్యాక్సిన్లు పూర్తిగా వినియోగించబడలేదని, అలాంటి వ్యాక్సిన్లను...

ఏపీలో టెన్త్‌ పరీక్షలపై రేపు సీఎం జగన్‌ నిర్ణయం!

అమరావతి: ఏపీలో గత కొన్ని నెలలుగా టెన్షన్ లో ఉన్న విషయం పదవ తరగతి పరీక్షలు. ఈ టెన్త్‌ పరీక్షలపై రేపు ఏపీ సీఎం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌...

ప్రధాని మోడీకి లేఖ రాసిన ఏపీ సీఎం జగన్

అమరావతి: ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. లేఖ ముఖ్య ఉద్దేశ్యం రాష్ట్రానికి ఆక్సిజన్‌ కేటాయింపులు మరియు సరఫరా గురించి ఉంది. ఆంధ్రప్రదేశ్ కి 910 మెట్రిక్...

బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఏపీ సీఎం జగన్ తో భేటీ

తాడేపల్లి : తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆంధ్రజ్యోతిలో వచ్చిన అబద్ధపు కథనాల వెనక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హస్తం ఉందని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి నిందించారు. సొంత లాభం కోసం టీటీడీ...

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించవద్దు: జగన్

అమరావతి: మన రాష్ట్రం లో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిస్నప్పటి నుండి ఏపీలో యుద్ధ వాతావరణం నెలకొంది. స్టీల్‌ప్లాంట్‌ అంశంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌...

నేడు సీఎం వైఎస్‌ జగన్ పార్టీ ఎంపీలతో భేటీ

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌ సభ్యులతో సోమవారం ఉదయం 11 గంటలకు విజయవాడలోని క్యాంప్‌ కార్యాలయంలో ఈ రోజు భేటీ అవనున్నారు. రాబోయే పార్లమెంట్‌...

క్విడ్ ప్రో క్వో కేసులో ప్రత్యేక కోర్టు ముందు సీఎం జగన్ హాజరు!

హైదరాబాద్: తన తండ్రి, దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫార్మా సంస్థలకు భూ కేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిని సోమవారం హైదరాబాద్‌లోని ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్...

అపాచీ లెదర్ కంపెనీతో 2 వేల మందికి ఉపాధి: జగన్

కడప : ఏపి‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల ఇండస్ట్రియల్ ఏరియాలో ఏర్పాటు చేయనున్న అపాచీ లెదర్ ఇండస్ట్రీకి గురువారం ఘనంగా శంకుస్థాపన చేశారు. భూమి పూజ అనంతరం అపాచీ ఇంటెలిజెంట్ గ్రూప్...
- Advertisment -

Most Popular

Recent Comments