తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న విద్యుత్ పరిస్థితులపై ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష జరిపారు. రాష్ట్రంలో బొగ్గు సరఫరా మరియు విద్యుత్ కొరత లేకుండా అమలు చేయాల్సిన ప్రణాళికలు మరియు...
విజయవాడ: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. శరన్నవరాత్రి మహోత్సవాల్లో మూలానక్షత్రం సందర్భంగా మంగళవారం విజయవాడ కనకదుర్గమ్మకు రాష్ట్ర ప్రభుత్వం...
అమరావతి: భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ రోజు లేఖ రాశారు. రాష్ట్రంలో ప్రైవేట్ ఆస్పత్రుల కోసం కేటాయించిన కోవిడ్ వ్యాక్సిన్లు పూర్తిగా వినియోగించబడలేదని, అలాంటి వ్యాక్సిన్లను...
అమరావతి: ఏపీలో గత కొన్ని నెలలుగా టెన్షన్ లో ఉన్న విషయం పదవ తరగతి పరీక్షలు. ఈ టెన్త్ పరీక్షలపై రేపు ఏపీ సీఎం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్...
అమరావతి: ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. లేఖ ముఖ్య ఉద్దేశ్యం రాష్ట్రానికి ఆక్సిజన్ కేటాయింపులు మరియు సరఫరా గురించి ఉంది. ఆంధ్రప్రదేశ్ కి 910 మెట్రిక్...
తాడేపల్లి : తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆంధ్రజ్యోతిలో వచ్చిన అబద్ధపు కథనాల వెనక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హస్తం ఉందని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి నిందించారు. సొంత లాభం కోసం టీటీడీ...
అమరావతి: మన రాష్ట్రం లో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిస్నప్పటి నుండి ఏపీలో యుద్ధ వాతావరణం నెలకొంది. స్టీల్ప్లాంట్ అంశంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్...
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులతో సోమవారం ఉదయం 11 గంటలకు విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో ఈ రోజు భేటీ అవనున్నారు. రాబోయే పార్లమెంట్...
హైదరాబాద్: తన తండ్రి, దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫార్మా సంస్థలకు భూ కేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని సోమవారం హైదరాబాద్లోని ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్...
కడప : ఏపి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందుల ఇండస్ట్రియల్ ఏరియాలో ఏర్పాటు చేయనున్న అపాచీ లెదర్ ఇండస్ట్రీకి గురువారం ఘనంగా శంకుస్థాపన చేశారు. భూమి పూజ అనంతరం అపాచీ ఇంటెలిజెంట్ గ్రూప్...
Recent Comments