అమరావతి: ప్రపంచం మొత్త మీద కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ సంకేతాలు ఉన్నాయని, ఇప్పటికే పలు దేశాల్లో అది తీవ్రంగా వ్యాపించిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ముందు జాగ్రత్తగా...
అమరావతి : ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పోలవరం ప్రాజెక్ట్కు సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాశారు. సీడబ్ల్యూసీ సిఫార్సు చేసిన సవరణలను ఆమోదించాలని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్కు...
అమరావతి: "సిజెఐ-ఇన్-వెయిటింగ్" గా భావించే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఐ బొబ్డేకి ఫిర్యాదు చేశారు. ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉపాధ్యాయులకు శనివారం పెద్ద శుభవార్త చెప్పింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉపాధ్యాయ బదిలీలకు ఆమోదం తెలిపారు. ఈ మేరకు సంబంధిత ఫైలుపై శనివారం ఆయన సంతకం కూడా...
న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన భేటీ ఫలప్రదంగా జరిగిందని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. రాష్ట్రానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని తెలిపారని ఆయన...
న్యూఢిల్లీ: రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ నుంచి నేరుగా తిరుపతికి బయల్దేరారు. ఆయన శ్రీవారి సాలకట్ల బ్రహోత్సవాల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్...
న్యూఢిల్లీ: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న సీఎం, సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల వరకు...
అమరావతి: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పార్టీ ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా కృషి చేయాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసం నిరంతరం ప్రయత్నించాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. వర్షాకాల...
అమరావతి: ప్రపంచంలో దేన్నైనా సాధించగల ధైర్యం, నమ్మకం కేవలం చదువు ద్వారా మాత్రమే సాధ్యం అని పేదరికం, అసమానతలను అధిగమించడంలో విద్య ముఖ్య భూమిక పోషిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు....
అమరావతి: రైతులకు ప్రభుత్వం అందించే విద్యుత్తు ఎప్పటికీ పూర్తి ఉచితమేనని, ఇప్పటికే ఉన్న ఒక్క కనెక్షన్ కూడా తొలగించేది లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సుస్పష్టం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణల వల్ల...
Recent Comments