fbpx
Monday, October 28, 2024
HomeSearch

టీడీపీ - search results

If you're not happy with the results, please do another search.

మాజీ మంత్రి బొత్సకు సోదరుడి షాక్: జనసేనలోకి లక్ష్మణరావు?

ఆంధ్రప్రదేశ్: మాజీ మంత్రి బొత్సకు సోదరుడి షాక్: జనసేనలోకి లక్ష్మణరావు? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు తన సొంత సోదరుడు లక్ష్మణరావు ఊహించని షాక్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది....

జగన్‌ తిరుమల పర్యటనపై ఏపీలో రాజకీయ దుమారం

తిరుమల: వైఎస్ జగన్‌ తిరుమల పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ పర్యటనపై ఏపీ బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు విమర్శలు చేస్తుండగా, వైసీపీ ఎదురుదాడికి ఉపక్రమించింది. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర...

జనసేన జోరు: పలు వైఎస్సార్సీపీ నాయకుల చేరిక

అమరావతి: పవన్ కళ్యాణ్ జనసేన లో గురువారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల చేరనున్నారు. ఈ రోజు జనసేన పార్టీలో చేరబోయేవారిలో ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు, అనేకమంది కార్పొరేటర్లు,...

తిరుపతి లడ్డూ వివాదంపై ప్రధానికి జగన్ లేఖ

అమరావతి: తిరుపతి లడ్డూ వివాదంపై ప్రధానికి జగన్ లేఖ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మలుపు తీసుకున్న తిరుపతి లడ్డూ కల్తీ వివాదం దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేపుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తిరుమల తిరుపతి...

సీఎంగా ఉంటూ అబద్ధాలు చెప్పడం ధర్మమా?- జగన్మోహన్ రెడ్డి

అమరావతి: సీఎంగా ఉంటూ అబద్ధాలు చెప్పడం ధర్మమా?- జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లేవనెత్తిన తిరుమల లడ్డూ వివాదంపై వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఘాటు...

ఏపీలో దీపావళికి ఉచిత గ్యాస్ పథకం అమలు!

అమరావతి: ఉచిత గ్యాస్ పథకం అమలు! ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజులను పురస్కరించుకుని, మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ,...

తిరుమల లడ్డూ వివాదం: రాజకీయ దుమారం మధ్య పవిత్రతకు సవాలు

తిరుమల: తిరుమల లడ్డూ ప్రసాదం హిందూవులకు పవిత్రమైనది. తిరుమల దర్శనానికి వచ్చిన భక్తులు లడ్డూ ప్రసాదాన్ని ఎంతో ఆరాధనతో స్వీకరిస్తారు. అయితే, ఇటీవల ఈ ప్రసాదం తయారీపై పెద్ద వివాదం చెలరేగింది. తిరుమలలో భక్తులు...

ఏపీలో మరో కొత్త పార్టీ?

ఆంధ్రప్రదేశ్‌: ఏపీలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కుతున్నట్టు కనబడుతోంది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు వ్యతిరేకంగా మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ కీలక ప్రకటన చేశారు. గుంటూరులో జరిగిన సదస్సులో పాల్గొన్న హర్షకుమార్, త్వరలోనే కొత్త...

సీఎం చంద్రబాబు రేపు ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా, సీఎం చంద్రబాబు కూటమి ఎమ్మెల్యేలతో ప్రత్యేక భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశం బుధవారం సాయంత్రం...

విశాఖ ఉక్కు ప్లాంట్ ప్రైవేటీకరణపై ఆందోళనలు: రాజకీయ నాయకులపై ఒత్తిడి, ప్రజా ఉద్యమాలు

విశాఖ: విశాఖ ఉక్కు ప్లాంట్ ప్రైవేటీకరణపై వ్యతిరేకత అనూహ్యంగా పెరుగుతోంది. ప్లాంట్ లో ఉత్పత్తి తగ్గించడానికి కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రభుత్వ కుట్రలు అన్నీ కలసి కార్మికుల ఆందోళనలను మరింత ఉధృతం చేశాయి....
- Advertisment -

Most Popular

Recent Comments