fbpx
Sunday, October 27, 2024
HomeSearch

టీడీపీ - search results

If you're not happy with the results, please do another search.

జగన్‌కు బాలినేని ఝలక్?

అమరావతి: జగన్‌కు బిగ్ షాక్ ఇచ్చేందుకు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి 'సిద్ధం' అయినట్లు తెలుస్తోంది. జనసేనలోకి చేరికపై ఆయన సీరియస్ గా ఆలోచిస్తున్నారని, ఈ దసరా పండుగనాడు...

కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడికి అరుదైన గౌరవం!

అమరావతి: ఆసియా-పసిఫిక్ దేశాల పౌర విమానయాన మంత్రుల సదస్సు ఢిల్లీలో బుధవారం ప్రారంభమైంది. ఈ సదస్సులో కేంద్ర పౌర విమానయాన సహాయ మంత్రి, టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడికి అరుదైన గౌరవం...

మాజీ సీఎం జగన్ సంచలన హెచ్చరిక!

అమరావతి : మాజీ సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వం ప్రవర్తనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఏపీలో నిజంగా ప్రభుత్వం ఉందా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో తుఫాను ముప్పు ఉందని ముందస్తు హెచ్చరికలు ఉన్నప్పటికీ,...

నేటి రాజకీయాలకు విలువలు ఉన్నాయా?

అమరావతి: నేటి రాజకీయాలకు విలువలు ఉన్నాయా? భారతదేశ ప్రజాస్వామ్యం అనేది ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా గుర్తింపు పొందినది. ప్రజల సంక్షేమం కోసం నడిచే రాజకీయ వ్యవస్థలో రాజకీయం ఎంతో ప్రధాన పాత్ర...

జగన్ బెంగుళూరు విందు వెనుక వ్యూహం ఏంటి?

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రస్తుతం ఇండియా కూటమికి చేరే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా, ఆయన బెంగళూరులో కర్ణాటక కాంగ్రెస్ నేతలకు విందు ఇచ్చారన్న వార్త రాజకీయ వర్గాల్లో హాట్...

ఆంధ్రా క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని చిన్ని!

అమరావతి: ఆంధ్రా క్రికెట్ సంఘం లో కొత్త కార్యవర్గం బాధ్యతలు చేపట్టింది. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని (శివనాథ్) ఏకగ్రీవంగా ఏసీఏ (ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్ష పదవికి పి.వెంకటరమణ...

సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై కేసు నమోదు

తిరుపతి: సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై లైంగిక వేధింపుల ఆరోపణలతో కేసు నమోదైంది. బాధితురాలు వరలక్ష్మీ చేసిన ఫిర్యాదు ఆధారంగా తిరుపతి తూర్పు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. అదేవిధంగా, తనపై నమోదైన ఆరోపణలను ఆదిమూలం...

ఆంధ్రప్రదేశ్ ఈ-క్యాబినెట్ భేటీ నేడు!

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఈ-క్యాబినెట్ మంత్రివర్గ సమావేశం బుధవారం జరగబోతోంది. ఈ సమావేశం సచివాలయంలోని సీఎం కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. ఏపీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో...

ఏపీ ప్రభుత్వం కూడా రేవంత్ బాటలో నడవనున్నదా?

అమరావతి: ఏపీ ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్‌ బాటలో నడవడానికి సిద్ధమైందా అనే ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. టీడీపీ సీనియర్‌ నేత, విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇటీవల చేసిన...

ఏపీలో జరిగే దారుణాలు నిసిగ్గుగా ఉన్నాయి: వైఎస్ జగన్

అమరావతి: ఏపీలో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నేతలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాడిపత్రిలో తాజాగా చోటుచేసుకున్న...
- Advertisment -

Most Popular

Recent Comments