వైజాగ్: విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదలైన తర్వాత రాజకీయ వేడి మొదలైంది.
ఆగస్టు 30న జరిగే ఈ ఎన్నికలో ప్రధాన పోటీ వైసీపీ మరియు టీడీపీ మధ్యే...
అమరావతి: ఏపీలో పెచ్చరిల్లుతున్న అరాచకాలు.. పోలీసులపై సైతం దాడులు: పేర్ని నాని
రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని పరిస్థితులు కూటమి ప్రభుత్వంలో చూస్తున్నామని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. లోకేష్ ప్రకటించిన...
విశాఖపట్నం: మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమికి బలమైన పోటీ ఇవ్వగల సామర్థ్యం ఉన్న నాయకుడిగా...
గన్నవరం:మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయినట్లు తెలుస్తోంది. గన్నవరం టీడీపీ ఆఫీసు పై దాడి కేసులో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ నుండి గన్నవరం వెళ్తుండగా పోలీసులు ఆయన వాహనాన్ని వెంబడించి...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. నేతలకు ప్రజా దర్బార్ విధులు వేసి తద్వారా ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించడంపై దృష్టి పెట్టారు.
ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని నిర్ణయించారు....
అమరావతి: వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి న్యాయస్థానంలో మరోసారి చుక్కెదురైంది. గుంటూరు జిల్లా కోర్టు ఆయనకు బెయిల్ నిరాకరించింది. గతంలో సెషన్స్ కోర్టు కూడా పిన్నెల్లి బెయిల్ పిటిషన్ను తోసిపుచ్చింది.
ఎన్నికల సమయంలో కారంపూడి...
ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖామంత్రి వీరాంజనేయ స్వామికి వాలంటీర్ల లేఖ! రాష్ట్రంలో వాలంటీర్ల పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. వారి పోస్టులు ఉన్నట్టా? లేకున్నట్టా? అనే సందేహంలో వారు సతమతమవుతున్నారు.
గతంలో కూటమి...
తిరుపతి: చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నానిపై జరిగిన దాడి కేసులో వైసీపీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ని తిరుపతి పోలీసులు శనివారం బెంగళూరులో అరెస్ట్...
ఆంధ్రప్రదేశ్: అమరావతిలో మరోసారి రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్!రాజధాని అమరావతి అభివృద్ధికి కీలక మలుపు తిరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం అమరావతి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి, గతంలో నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించేందుకు కృషి...
న్యూఢిల్లీ: ఢిల్లీ దీక్షకు దూరంగా ఇద్దరు ఎమ్మెల్సీలు…ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు పూర్తిగా నశించిపోయాయని ఆరోపిస్తూ వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా, నిరసన దీక్షకు పిలుపునిచ్చారు.
ధర్నాకు వైకాపా సభ్యుల సన్నాహాలు:
ఈ దీక్షకు...
Recent Comments