fbpx
Sunday, October 27, 2024
HomeSearch

టీడీపీ - search results

If you're not happy with the results, please do another search.

బడ్జెట్ మీద పెదవి విరిచిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

అమరావతి: బడ్జెట్ మీద పెదవి విరిచిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అసహనం వ్యక్తపరిచారు. కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన రూ.15 వేల కోట్లపై వైసీపీ...

హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ వర్సిటీ గా పేరు మార్పు!

అమరావతి: గత వైసీపీ ప్రభుత్వం విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ వర్సిటీ పేరును తొలగించి వైఎస్సార్ వర్సిటీ అని పేరు పెట్టీన సంగతి విదితమే. కాగా, ఏపీలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక,...

RRR ఫిర్యాదు, ఏపీ మాజీ సీఎం పై కేసు నమోదు!

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ తాజా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై గుంటూరు జిల్లాలో కేసు నమోదయింది. ఇటీవల గెలిచిన ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును గతంలో కస్టోడియల్ టార్చర్ పెట్టారని సెక్షన్ 120బీ,...

తెలంగాణ గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీగా కౌశిక్‌రెడ్డి!

హైదరాబాద్‌: తెలంగాణ టీఆర్‌ఎస్‌లో పది రోజుల క్రితం చేరిన హుజూరాబాద్‌ నియోజకవర్గ నేత అయిన కౌశిక్‌రెడ్డి శాసన మండలికి గవర్నర్‌ కోటాలో నామినేట్‌ చేయబడ్డారు. ఆదివారం ఈ మేరకు సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన...

ఏపీలో నేడు ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమం విజయవంతం

తూర్పు గోదావరి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సొంతిల్లు లేని పేదల కష్టాలను పాదయాత్రలో కళ్లారా చూశానని, ఆ కారణం చేతనే ఇంత పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు ముఖ్యమంత్రి...

ఏలూరులో బయటపడ్డ ఒక వింత జబ్బు

ఏలూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలో అంతు చిక్కని ఒక వింత వ్యాధితో వందల మంది ప్రజలు బాధపడుతుండడం పెద్ద రాజకీయ దుమారం రేపుతోంది. ఏలూరులో శ్రీధర్ అనే ఒక వ్యక్తి...

జీహెచ్ఎంసీ ఎన్నికల తుది ఫలితాలు ఇవే!

హైదరాబాద్‌ : జీహెచ్ఎంసీ ఎన్నికల విషయంలో ఎట్టకేలకు ఉత్కంఠకు తెర పడింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెలువడ్డాయి. జీహెచ్‌ఎంసీలోని 150 డివిజన్ల పరిధిలో జరిగిన ఎన్నికల్లో...

ఏపీ అసెంబ్లీలో ఆన్లైన్ జూదం నిషేధం పై బిల్లు

అమరావతి : ఏపీ శాసనసభ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాలలో ఏపీ ప్రభుత్వం ఆన్‌లైన్‌ జూదాన్ని నిషేధిస్తూ మంగళవారం అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టింది. అనంతరం బిల్లుపై జరిపిన...

మూడు రాజధానుల నిర్ణయం పై ముందుకే

అమరావతి: మూడు రాజధానులు అనేది ఒక సామాన్యుడి ఆలోచన. రాజధాని విధులను విభజించాం. విశాఖపట్నం నుంచి కార్యనిర్వాహక, అమరావతి నుంచి శాసన, కర్నూలు నుంచి న్యాయ వ్యవస్థ విధులు నిర్వహణ జరుగుతుంది. కేంద్ర...
- Advertisment -

Most Popular

Recent Comments