అమరావతి: గత వైసీపీ ప్రభుత్వం విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ వర్సిటీ పేరును తొలగించి వైఎస్సార్ వర్సిటీ అని పేరు పెట్టీన సంగతి విదితమే.
కాగా, ఏపీలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక,...
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ తాజా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై గుంటూరు జిల్లాలో కేసు నమోదయింది. ఇటీవల గెలిచిన ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును గతంలో కస్టోడియల్ టార్చర్ పెట్టారని సెక్షన్ 120బీ,...
హైదరాబాద్: తెలంగాణ టీఆర్ఎస్లో పది రోజుల క్రితం చేరిన హుజూరాబాద్ నియోజకవర్గ నేత అయిన కౌశిక్రెడ్డి శాసన మండలికి గవర్నర్ కోటాలో నామినేట్ చేయబడ్డారు. ఆదివారం ఈ మేరకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన...
తూర్పు గోదావరి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సొంతిల్లు లేని పేదల కష్టాలను పాదయాత్రలో కళ్లారా చూశానని, ఆ కారణం చేతనే ఇంత పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు ముఖ్యమంత్రి...
ఏలూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలో అంతు చిక్కని ఒక వింత వ్యాధితో వందల మంది ప్రజలు బాధపడుతుండడం పెద్ద రాజకీయ దుమారం రేపుతోంది. ఏలూరులో శ్రీధర్ అనే ఒక వ్యక్తి...
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల విషయంలో ఎట్టకేలకు ఉత్కంఠకు తెర పడింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెలువడ్డాయి. జీహెచ్ఎంసీలోని 150 డివిజన్ల పరిధిలో జరిగిన ఎన్నికల్లో...
అమరావతి : ఏపీ శాసనసభ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాలలో ఏపీ ప్రభుత్వం ఆన్లైన్ జూదాన్ని నిషేధిస్తూ మంగళవారం అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టింది. అనంతరం బిల్లుపై జరిపిన...
అమరావతి: మూడు రాజధానులు అనేది ఒక సామాన్యుడి ఆలోచన. రాజధాని విధులను విభజించాం. విశాఖపట్నం నుంచి కార్యనిర్వాహక, అమరావతి నుంచి శాసన, కర్నూలు నుంచి న్యాయ వ్యవస్థ విధులు నిర్వహణ జరుగుతుంది. కేంద్ర...
Recent Comments