హెడింగ్లీ: సోమవారం ఓవల్లో ఇంగ్లండ్తో జరిగిన నాల్గవ టెస్ట్లో 5 వ రోజు సమయంలో జస్ప్రిత్ బుమ్రా వేగంగా 100 టెస్టు వికెట్లు సాధించిన భారత పేసర్గా రికార్డు సృష్టించాడు. బుమ్రా 24...
హెడింగ్లీ: లార్ద్స్ టెస్ట్ లో విజయం సాధించి ఎంతో ఆత్మ విశ్వాసంతో 3వ టెస్ట్ లో అడుగుపెట్టింది టీమిండియా. అయితే ఆ విశ్వాసం 3వ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఎక్కువ సేపు...
ట్రెంట్ బ్రిడ్జ్: ఇంగ్లండ్ ఆటగాళ్లు మార్క్ వుడ్ మరియు మొయిన్ అలీ ఆదివారం లార్డ్స్లో భారత్పై రెండో టెస్టును చివరి రోజు ఆధిపత్యం చెలాయించారు. పర్యాటకులు తమ రెండో ఇన్నింగ్స్లో 181-6 తో...
ట్రెంట్ బ్రిడ్జ్: 183 పరుగులకే ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్ని కుప్పకూల్చి భారత్ ఇంగ్లండ్ తో తొలి టెస్టు తొలి రోజు ఆధిపత్యాన్ని చూపించింది. జస్ప్రీత్ బుమ్రా (4/46), మొహమ్మద్ షమీ (3/28) తో...
టాలీవుడ్: బాలీవుడ్ లో స్పోర్ట్స్ బేస్డ్ డ్రామాస్ మరియు స్పోర్ట్స్ స్టార్స్ బియోపిక్స్ ఎక్కువగా రూపొందుతాయి. ఈ మధ్య తెలుగులో కూడా ఈ సినిమాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం బాక్సింగ్ నేపధ్యం లో ఇద్దరు...
కొలంబో: శ్రీలంక సిబ్బందిలో ఇద్దరు సభ్యులు కరోనా పాజిటివ్ గా పరీక్షింపబడడంతో భారత్, శ్రీలంక మధ్య పరిమిత ఓవర్ల సిరీస్ వాయిదా పడే అవకాశం ఉందని శ్రీలంక క్రికెట్ బోర్డు వర్గాలు తెలిపాయి....
న్యూఢిల్లీ: రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుకు ఆర్ అశ్విన్, మిథాలీ రాజ్ పేర్లను పంపాలని క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) నిర్ణయించగా, అర్జున అవార్డుకు కెఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, శిఖర్...
సౌథాంప్టన్: న్యూజిలాండ్తో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు భారత్ కు ఆడనున్న 11 ఆటగాళ్ళ జాబితాను బోర్డ్ కంట్రోల్ ఫర్ ఇండియా (బిసిసిఐ) గురువారం ప్రకటించింది. ఇంగ్లాండ్తో చివరి టెస్టు ఆడని...
న్యూఢిల్లీ: న్యూజిలాండ్తో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు 15 మంది సభ్యుల జట్టును బోర్డ్ కంట్రోల్ ఫర్ ఇండియా (బిసిసిఐ) మంగళవారం ప్రకటించింది. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని జట్టులో మయాంక్ అగర్వాల్,...
న్యూఢిల్లీ: శ్రీలంకతో జరగబోయే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్, మూడు మ్యాచ్ల టీ 20 సిరీస్ కోసం ఇండియా పురుషుల జట్టును బోర్డ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బిసిసిఐ) ప్రకటించింది....
Recent Comments