fbpx
Monday, October 28, 2024
HomeSearch

రోహిత్ - search results

If you're not happy with the results, please do another search.

వేగంగా 100 వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్ గా జస్ప్రీత్ బూమ్రా!

హెడింగ్లీ: సోమవారం ఓవల్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన నాల్గవ టెస్ట్‌లో 5 వ రోజు సమయంలో జస్ప్రిత్ బుమ్రా వేగంగా 100 టెస్టు వికెట్లు సాధించిన భారత పేసర్‌గా రికార్డు సృష్టించాడు. బుమ్రా 24...

3వ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 78 పరుగులకే టీమిండియా ఆలౌట్!

హెడింగ్లీ: లార్ద్స్ టెస్ట్ లో విజయం సాధించి ఎంతో ఆత్మ విశ్వాసంతో 3వ టెస్ట్ లో అడుగుపెట్టింది టీమిండియా. అయితే ఆ విశ్వాసం 3వ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఎక్కువ సేపు...

2వ టెస్ట్ 4వ రోజు ఇంగ్లండ్ దే ఆధిపత్యం!

ట్రెంట్ బ్రిడ్జ్: ఇంగ్లండ్ ఆటగాళ్లు మార్క్ వుడ్ మరియు మొయిన్ అలీ ఆదివారం లార్డ్స్‌లో భారత్‌పై రెండో టెస్టును చివరి రోజు ఆధిపత్యం చెలాయించారు. పర్యాటకులు తమ రెండో ఇన్నింగ్స్‌లో 181-6 తో...

భారత్ దే తొలి టెస్టు తొలి రోజు ఆధిపత్యం!

ట్రెంట్ బ్రిడ్జ్: 183 పరుగులకే ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్‌ని కుప్పకూల్చి భారత్ ఇంగ్లండ్ తో తొలి టెస్టు తొలి రోజు ఆధిపత్యాన్ని చూపించింది. జస్‌ప్రీత్ బుమ్రా (4/46), మొహమ్మద్ షమీ (3/28) తో...

బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెలుగులో మరో సినిమా

టాలీవుడ్: బాలీవుడ్ లో స్పోర్ట్స్ బేస్డ్ డ్రామాస్ మరియు స్పోర్ట్స్ స్టార్స్ బియోపిక్స్ ఎక్కువగా రూపొందుతాయి. ఈ మధ్య తెలుగులో కూడా ఈ సినిమాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం బాక్సింగ్ నేపధ్యం లో ఇద్దరు...

భారత్ వర్సెస్ శ్రీలంక వన్డే సిరీస్ వాయిదా పడే అవకాశం!

కొలంబో: శ్రీలంక సిబ్బందిలో ఇద్దరు సభ్యులు కరోనా పాజిటివ్ గా పరీక్షింపబడడంతో భారత్, శ్రీలంక మధ్య పరిమిత ఓవర్ల సిరీస్ వాయిదా పడే అవకాశం ఉందని శ్రీలంక క్రికెట్ బోర్డు వర్గాలు తెలిపాయి....

ఖేల్ రత్నకు అశ్విన్, మిథాలికి బీసీసీఐ సిఫార్సు!

న్యూఢిల్లీ: రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుకు ఆర్ అశ్విన్, మిథాలీ రాజ్ పేర్లను పంపాలని క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) నిర్ణయించగా, అర్జున అవార్డుకు కెఎల్ రాహుల్, జస్‌ప్రీత్ బుమ్రా, శిఖర్...

టెస్ట్ చాంపియన్షిప్ కు టీమిండియా 11 ఆటగాళ్ళ పేర్లు ప్రకటన

సౌథాంప్టన్: న్యూజిలాండ్‌తో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు భారత్ కు ఆడనున్న 11 ఆటగాళ్ళ జాబితా‌ను బోర్డ్ కంట్రోల్ ఫర్ ఇండియా (బిసిసిఐ) గురువారం ప్రకటించింది. ఇంగ్లాండ్‌తో చివరి టెస్టు ఆడని...

ప్రపంచ టెస్ట్ ఫైనల్‌కు స్క్వాడ్‌ను ప్రకటించిన బిసిసిఐ

న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌తో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు 15 మంది సభ్యుల జట్టును బోర్డ్ కంట్రోల్ ఫర్ ఇండియా (బిసిసిఐ) మంగళవారం ప్రకటించింది. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని జట్టులో మయాంక్ అగర్వాల్,...

ధావన్ కెప్టెన్ గా శ్రీలంక టూర్ కు భారత జట్టు ప్రకటన

న్యూఢిల్లీ: శ్రీలంకతో జరగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్, మూడు మ్యాచ్‌ల టీ 20 సిరీస్ కోసం ఇండియా పురుషుల జట్టును బోర్డ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బిసిసిఐ) ప్రకటించింది....
- Advertisment -

Most Popular

Recent Comments