fbpx
Tuesday, March 19, 2024

INDIA COVID-19 Statistics

44,998,565
Confirmed Cases
Updated on September 26, 2023 9:12 pm
531,930
Deaths
Updated on September 26, 2023 9:12 pm
557
ACTIVE CASES
Updated on September 26, 2023 9:12 pm
44,466,078
Recovered
Updated on September 26, 2023 9:12 pm

TELANGANA NEWS

తెలంగాణలో టీ హబ్ 2.0ను ప్రారంభించిన కేసీఆర్!

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రపంచంలోనే అతిపెద్దదైన ఇన్నోవేషన్‌ క్యాంపస్‌ టీ హబ్‌ ఫేజ్‌ 2ను ఇవాళ ప్రారంభించారు. రాష్ట్రంలో స్టార్టప్‌లను ప్రోత్సహించే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం రూ.278 కోట్ల వ్యయంతో...

తెలంగాణలో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అరెస్ట్!

నిర్మల్‌: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిని ఇవాళ బాసర పోలీసులు అరెస్ట్‌ చేశారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు తమ డిమాండ్ల సాధన కోసం కళాశాలలో నిరసనలు కొనసాగిస్తున్నారు. కాగా ఈ...

హైదరాబాద్‌లో సామూహిక అత్యాచారం: ఏఐఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు నిందితుడు!

హైదరాబాద్: తెలంగాణలో ఆగ్రహానికి మరియు రాజకీయ ఘర్షణలకు దారితీసిన హైదరాబాద్ సామూహిక అత్యాచారం కేసులో ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ఎమ్మెల్యే మైనర్ కొడుకు నిందితుడిగా పేర్కొనబడ్డాడు. మొత్తం ఆరుగురు నిందితులలో ఒక...

తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం గా కోఠి ఉమెన్స్ కాలేజి!

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా స్థాపించిన మహిళా వర్సిటీకి తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంగా పేరు పెట్టినట్లు కోఠి మహిళా కళాశాల ప్రిన్సిపల్‌ ప్రొ.విజ్జులత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా 98...

పోలీస్ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ!

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో వరుస నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. తాజాగా ఇవాళ పోలీస్‌ నియామకాల కోసం నోటిఫికేషన్‌ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కానిస్టేబుళ్లు, ఎస్‌ఐ పోస్టుల భర్తీకి ప్రభుత్వం...

జీవో 402ను సస్పెండ్ చేసిన తెలంగాణ హైకోర్టు!

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పరస్పర బదిలీ (మ్యూచువల్‌)లకు సంబంధించిన మార్గదర్శకాలతో ప్రభుత్వం జారీచేసిన జీవో 402ను తెలంగాణ హైకోర్టు ఇవాళ సస్పెండ్‌ చేసింది. దీనికి సంబంధించి న్యాయమూర్తి జస్టిస్‌ విజయసేన్‌రెడ్డి...

ఢిల్లీలో సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ దీక్ష!

హైదరాబాద్‌: తెలంగాణ యాసంగి ధాన్యం కొనుగోళ్ల విషయమై కేంద్ర ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సిద్ధమైంది. దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ వేదికగా భారీ నిరసన దీక్ష చేపట్టింది. సీఎం...

వైద్య పరీక్షలకై ఢిల్లీ వెళ్ళిన సీఎం కేసీఆర్ దంపతులు!

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన సతీమణి శోభ, కుమార్తె ఎమ్మెల్సీ కవితతో పాటు ఆదివారం ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీ లో ముఖ్యమంత్రి తో పాటు ఆయన సతీమణి కూడా వైద్య...

పేటీఎం ద్వారా ట్రాఫిక్‌ ఈ చలాన్స్‌ రూ. 60 కోట్లు వసూళ్లు!

హైదరాబాద్: తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్‌ యొక్క ట్రాఫిక్‌ పోలీసులు చేపట్టిన పెండిగ్‌ చలాన్ల క్లియరెన్స్‌ స్కీంకు మంచి స్పందన వచ్చినట్లు తెలుస్తోంది. పెండింగ్ లో ఉన్న బిల్లులలో 75 శాతం పెండింగ్‌...

టెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ!

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు సంబంధించిన నోటిఫికేషన్ ను ఇవాళ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మధ్యనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా...

సీఎంల సమావేశం నిర్వహించమని ప్రధానికి లేఖ రాసిన సీఎం కేసీఆర్‌!

హైదరాబాద్‌: రాష్ట్రాల నుండి ధాన్యం సేకరణపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం ఒక లేఖ రాశారు. జాతీయస్థాయిలో అన్ని రాష్ట్రాల్లో ధాన్యం సేకరణలో ఒకటే విధానాన్ని రూపొందించాలని లేఖలో ప్రధానిని...

ముందస్తు ఎన్నికల వార్తలను ఖండించిన సీఎం కేసీఆర్, మీడియా సమావేశ కబుర్లు!

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముందస్తు ఎన్నికల పై వస్తున్న వ్యాఖ్యలను ఖండించారు. తమకు ముందస్తు ఎన్నికలకు వెళ్ళాల్సిన అవసరం ఏ మాత్రం లేదని...

హైదరాబాద్‌లో భారీగా పట్టుబడ్డ డ్రగ్స్!

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రం తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ నగరంలో భారీగా డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం పోలీసులు డ్రగ్స్‌ సరాఫరా చేస్తున్న ఒక నైజీరియన్‌తో పాటు మరో 12 మందిని...

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు కోచ్ సైమన్‌ కటిచ్‌ రాజీనామా!

హైదరాబాద్‌: ఐపీఎల్‌-2022 సీజన్‌ ఇంకా మొదలవకనే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు అసిస్టెంట్‌ కోచ్‌ గా బాధ్యతలు నిర్వహిస్తున్న సైమన్‌ కటిచ్‌ తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలే...

ఉమ్మడిశెట్టి సత్యాదేవి అవార్డు సాధించిన ‘పచ్చి కడుపు వాసన’!

హైదరాబాద్‌: ప్రముఖ తెలుగు కవి అయిన యార్ల గడ్డ రాఘవేంద్రరావు రాసిన ‘పచ్చి కడుపు వాసన’ కవిత్వం ప్రముఖ 34వ ‘ఉమ్మడిశెట్టి సత్యాదేవి సాహితీ అవార్డు–2021’కు ఎంపికయ్యింది. యార్లగడ్డ కలం నుంచి వచ్చిన...

MOST POPULAR